శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణ పైన ఒక నిర్దిష్ట నివేదిక ఈ నెల 31 న విడుదల చేయనుంది.ఈ నేపద్యం లో S.V ఉనివర్సిటి సీమంధ్ర ఉద్యమకారులు సమైఖ్యాంధ్ర వాదాన్ని శ్రీ కృష్ణ కమిటి వారు ద్రువీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. తెలంగాణాకు అనుకూలంగా ప్రకటనలు వెలువడితే సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణా కాంగ్రేస్ నాయకులు స్వార్థ ప్రయోజనాల కొరకు దీక్ష చేపట్టారని . అవసరమైతే సీమాంధ్ర నీతలు కూడా రాజీనామాలకు వేనుకాదకూడదని పిలుపునిచ్చారు. దమ్ముంటే సీమాంధ్ర వాసులను ఒప్పించి తెలంగాణా ను సాధించాలని చెప్పారు.
No comments:
Post a Comment