న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. సామాన్యుడి నడ్డి విరిచేలా భారీగా వడ్డించారు. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) లీటర్కు 2 రూపాయల 96 పైసలు పెంచింది. ఈ అర్థరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఐఓసీ, హెచ్పీసీఎల్ కూడా బీపీసీఎల్ నడవనున్నాయి. ఈ రెండు కంపెనీలు ఎల్లుండి నుంచి ధరలు పెంచనున్నాయి.
No comments:
Post a Comment