Thursday, December 2, 2010

సీఎం మంత్రివర్గ పరువు తీశారు: బొత్స

హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి పదవిని ప్రకటించకుండా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ పరువును తీశారని మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. ఇలా ఎందుకు జరిగిందో సీఎం సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. శాఖ మారిస్తే తప్ప మంత్రివర్గంలో వుండనని ఆయన తెగేసి చెప్పారు. బుజ్జగించేందుకు వెళ్లిన మరోమంత్రి జానారెడ్డితో బొత్సఆవేదన వెళ్లగక్కినట్టు సమాచారం.

No comments:

Post a Comment