Thursday, December 2, 2010

కేబినెట్ భేటీకి అసంతృప్తి మంత్రులు

హైదరాబాద్ : శాఖల కేటాయింపులపై అసంతృప్తిగా ఉన్న మంత్రుల సమావేశం ముగిసింది. శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రితోనే స్వయంగా తేల్చుకునేందుకు వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం జరగబోయే మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం శాఖల మార్పుపై అధిష్టానానికి నివేదిక ఇవ్వాలని మంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment