Tuesday, December 28, 2010

హైకోర్టులో నిత్యానందా పిటీషన్

కామెడి కింగ్ రాజేంద్ర ప్రసాద్ నిత్యానంద స్వామీ పాత్రలో ప్రేక్షకులను అలరించాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అయ్యారే అని పేరు కూడా ఖరారైంది.డైలాగ్ కింగ్ సాయికుమార్, శివాజీ తదితరులు రాజేంద్ర ప్రసాద్ సరసన నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ని తక్షణమే ఆపివేయాలని నిత్యానందా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకని హైకోర్టు ప్రశ్నించగా ఈ సినిమా తన పాత్రను కించ పరిచే విధంగా ఉండబోతుందని , తన అనుమతి లేకుండా తన పాత్రను తీసుకోవడం తగదని నిత్యానంద తన తరపు వకీలు ద్వారా పేర్కొన్నారు.

No comments:

Post a Comment