దేవాలయాల్లో వేదపండితుల నియామకానికి ఈ నెల 21 నుండి 28 వరకు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు ఒక ప్రకటనలో తెలిపింది. మౌఖిక పరీక్షలకు హాజరు కాబోరు అభ్యర్థులు హైదరాబాద్ హిమాయత్నగర్లోని తిరుమల తిరుమతి దేవస్థానానికి రావాలని కోరింది. అభ్యర్థులు www.apendowents.gov.. నుండి హాల్ టికెట్లను పొందవచ్చును.
No comments:
Post a Comment