Wednesday, December 1, 2010

కొత్త మంత్రివర్గం ...

సీఎం ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాలన్నారు. దీంతో మంత్రివర్గంలో చోటు లభించిందని తెలిసిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నేటి ఉదయం 10.10 గంటలకు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.గుంటూరు: మాణిక్య వరప్రసాద్, మోపవెంకటరమణ,కన్నాలక్ష్మీనారాయణ,కాసుకృష్ణారెడ్డిపశ్చిమగోదావరి:పీతాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్ తూర్పు గోదావరి: విశ్వరూప్, తోట నర్సింహా శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు విజయనగరం: బొత్స సత్యనారాయణ విశాఖపట్నం: బాలరాజు కృష్ణ: పార్థసారథి నెల్లూరు: ఆనం రామనారాయణరెడ్డి ప్రకాశం: మహిధర్‌రెడ్డఅనంతపురం: శైలజానాథ్, రఘువీరారెడ్డి కర్నూలు: టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి వైఎస్‌ఆర్ జిల్లా: వైఎస్ వివేకానందరెడ్డి, 

No comments:

Post a Comment