Tuesday, December 28, 2010

స్థల వివాదంలో మాజీ సీఎం రోశయ్య

ఓ స్థల వివాదానికి సంబంధించి మాజీ సీఎం రోశయ్యపై కేసు నమోదు చేయాల్సిందిగా సీబీఐ కోర్టు పోలీసులను ఆదేశించింది. అమీర్‌పేటలోని మైత్రివనం వద్ద రూ. 200 కోట్ల విలువగల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారని నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలయింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు మాజీ సిఎంతోపాలు మరి కొందరిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఏసీబీ కోర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment