Wednesday, December 15, 2010

హాంకాంగ్ ఓపెన్ విజేత సైనా నెహ్వాల్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో మంగళవారంరాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ గ్రాండ్‌ప్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు షటిల్ ఆడారు. తర్వాత క్రీడల మంత్రి వట్టి వసంతకుమార్‌తో కలిసి భారత నెంబర్‌వన్ సైనా నెహ్వాల్‌ను సన్మానించారు. చిత్రంలో గోపీచంద్, చాముండేశ్వరీనాథ్ కూడా ఉన్నారు.

No comments:

Post a Comment