శ్రీ కృష్ణా కమిటీ నివేదిక తమకు అనుకూలంగా ఉండక పోతే తెలంగాణా నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు.కాగా రేపటినుంచి తెలంగాణా నేతలు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు.
కే.కే మాట్లాడుతూ తెలంగాణకు మద్దతు ఇచ్చేవారు ఎవరైనా ( ఏ పార్టీ ) వారు తమకు మిత్రులే నని చెప్పారు. ఏ సందర్భంగా తెలంగాణా నేతలందరూ ఒకే త్రాటి పై వచ్చి పోరాడాలని పేర్కొన్నారు.ఇప్పటి వరకూ తెలంగాణా లో ఎటువంటి గొడవలు గాని, నిరసనలు గాని, మరెటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు పెల్లుబీకలేదని కాని కేంద్రం నుంచి అదనపు బెటాలియన్లు, దళాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదని చెప్పారు.
No comments:
Post a Comment