Tuesday, January 25, 2011

తిరుపతి రచ్చబండలో పాల్గొంటున్న చిరు


రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం మంచిది కాదని పీఆర్పీ అధినేత చిరంజీవి అన్నారు. రచ్చబండలో పాల్గొనటానికి తిరుపతి వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు రేణిగుంట ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. పేదవారికి చేరువ కావడానికి రచ్చబండ కార్యక్రమం ఎంతగానే ఉపయోగపడుతుందని చిరంజీవి అన్నారు. పీఆర్పీ కాంగ్రెస్ లో కలిసిపోతుందన్న వార్తలు ఊహాగానాలేనని చిరు స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment