నాగం, ఎర్రబెల్లి, కడియం గైర్హాజరు
ముగ్గురు నేతలపై బాబు సీరియస్
వాళ్లను వదులుకోవడానికి కూడా సిద్ధమన్న బాబు
టిడిపి అధినేత చంద్రబాబుతో తెలంగాణ నేతల భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నాగం, ఎర్రబెల్లి, కడియం గైర్హాజరయ్యారు. దీంతో ఈ ముగ్గురు నేతలపై బాబు సీరియస్గా ఉన్నట్లు సమాచారం వాళ్లను వదులుకోవడానికి కూడా సిద్ధమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment