Monday, January 10, 2011

నాగం, ఎర్రబెల్లి, కడియంలపై, బాబు ,సీరియస్‌

 టిడిపి అధినేత చంద్రబాబుతో తెలంగాణ నేతల భేటీ 
నాగం, ఎర్రబెల్లి, కడియం గైర్హాజరు 
ముగ్గురు నేతలపై బాబు సీరియస్‌ 
వాళ్లను వదులుకోవడానికి కూడా సిద్ధమన్న బాబు 
టిడిపి అధినేత చంద్రబాబుతో తెలంగాణ నేతల భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నాగం, ఎర్రబెల్లి, కడియం గైర్హాజరయ్యారు. దీంతో ఈ ముగ్గురు నేతలపై బాబు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం వాళ్లను వదులుకోవడానికి కూడా సిద్ధమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment