సింహాచలం మజ్జిపేటలో
*ఇద్దరు చిన్నారుల సజీవ దహనం
విశాఖపట్నంలో పండగ రోజు విషాదం నెలకొంది. సింహాచలం మజ్జిపేటలో ఓ అపార్టుమెంటులో వాచ్ మెన్ బాషా నివాసం ఉంటున్నాడు. నిద్రిస్తున్న తమ పిల్లలిద్దరినీ ఇంట్లోనే ఉంచి భార్యతో కలిసి పనికి వెళ్లాడు. వారు వెళ్లిన కొద్దిసేపటికే ఇంటి నుంచి మంటలు ఎగసిపడ్డాయి. వాటిని అదుపులోకి తెచ్చేలోపే షార్ట్ సర్క్యూట్ అయి మంటలు ఎగసి పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సాహిద్, జాహిద్ సజీవదహనమయ్యారు. దీంతో బాషా దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
No comments:
Post a Comment