Wednesday, January 19, 2011

,,రచ్చబండ ,,పై సీఎం వీడియో కాన్పరెన్స్‌

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులైన వారందరికీ అందించడమే రచ్చబండ ఉద్దేశమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే రచ్చబండలో ఏడు అంశాలను తీసుకుంటున్నామన్నారు. ప్రజాప్రతినిధులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్లకు కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. రచ్చబండ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. 

No comments:

Post a Comment