Saturday, January 8, 2011

భక్తులతో పోటెత్తిన శ్రీ కనకమహాలక్ష్మి దేవాలయం

ఉత్తరాంధ్ర వాసుల ఆరాద్య దైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం భక్తులతో పోటెత్తింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా  అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా తరలి వచ్చారు. దర్శనానికి దాదాపు ఐదారు గంటలు భక్తులు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది

No comments:

Post a Comment