హైదరాబాద్: ప్రస్తుత శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. 147 మంది కొత్త ఎమ్మెల్యేలతో వచ్చేనెల 9, 10, 11 తేదీల్లో విశాఖ జిల్లా పాడేరు, అరకు, విశాఖపట్నంలలో పర్యటన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు
No comments:
Post a Comment