Saturday, April 30, 2011

అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం హెలికాప్టర్‌ గల్లంతు ...?


అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం హెలికాప్టర్‌ గల్లంతు
అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం దోర్జి ఖండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ గల్లంతైంది. 
శనివారం ఉదయం 9.50గంటలకు పవన్‌హన్స్‌ హెలికాప్టర్‌లో తవాంగ్‌ నుంచి ఇటానగర్‌కు వెళ్లేందుకు బయలుదేరారు.శనివారం ఉదయం 9.50గంటలకు పవన్‌హన్స్‌ హెలికాప్టర్‌లో తవాంగ్‌ నుంచి ఇటానగర్‌కు వెళ్లేందుకు బయలుదేరారు.అందులో సీఎంతో సహా 4గురు ప్రయాణిస్తున్నారు. అందులో ఇద్దరు సిబ్బంది. 11.30కు అక్కడికి వెళ్లాల్సిన హెలికాప్టర్‌ అక్కడికి చేరలేదు. వాతావరనం కూడా బాగుండటంతో ఏమైందీ తెలియలేదు. హెలికాప్టర్‌ కోసం అన్వేషణ కొనసాగుతోంది.

No comments:

Post a Comment