Saturday, May 5, 2012

వీజేఎఫ్‌ అధ్యక్షుడుగా గంట్ల శ్రీనుబాబు


విశాఖపట్నం:(సక్సెస్ న్యూస్): 2012-14 సంవత్సరాలకు వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శిలుగా గంట్ల శ్రీనుబాబు (ఆంధ్రజ్యోతి)ఎస్‌. దుర్గారావు (ఆంధ్రప్రభ),విజయకేతనం ఎగురవేశారు.ఏప్రిల్‌ 22వ తేది ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా నాగరాజు పట్నాయక్‌(ఆంధ్రజ్యోతి), నానాజీ
( హెచ్‌ఎంటీవీ) కార్యదర్శిగా సంయుక్త కార్యదర్శులుగా దాడి రవికుమార్‌ (విజన్‌), ఎల్‌.జి. నాయుడు (వార్త), కోశాధికారిగా పి.ఎన్‌.మూర్తి (సాక్షి), కార్యవర్గసభ్యునిగా పి. వరలక్ష్మి,ఈ. ఈశ్వరరావు, డేవిడ్‌రాజు, ఎం.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, బి. గిరిబాబు, పి. దివాకరరావు, ఎస్‌. మాధవ్‌, శేఖర్‌ మంత్రి, ఎండీ గయాజుద్దీన్‌లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను జిల్లా పౌర సంబంధాల అధికారి బాబ్జీ, అతని సిబ్బంది పర్యవేక్షించారు.


No comments:

Post a Comment