Thursday, November 17, 2016

క్యూలైన్లో అమ్మను సామాన్యప్రజలని నిలబెట్టాడు... అంబానీని వదిలేశాడు!?


మ్మను లైన్ లో నిలబెట్టాడు..కానీ అంబానీని నిలబెట్ట లేకపోయాడు'. ఇదే స్లోగన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పెద్దకరెన్సీ నోట్ల రద్దుతో సామాన్యప్రజలంతా బ్యాంకులకు క్యూకడుతుంటే, నల్లకుబేరులు, బిగ్ షాట్స్ మాత్రం బ్యాంకుల మొఖం కూడా చూడకుండా పనులు కానిచ్చేసు కుంటున్నారు.మోదీ ఝుళిపించిన నల్లకుబేరులపై కొరడా సరాసరి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు తాకుతోందితప్ప, అపర కుబేరులు దగ్గరకి కూడా వెళ్లలేక పోతోందన్నది ఈ స్లోగన్ లోని సారాంశమంటూ కొందరు అంటుంటే, మోదీ తల్లిని బ్యాంక్ క్యూలైన్లో నిలబెట్టాడు గాని, అంబానీని నిలబెట్టలేక పోయాడంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.  

No comments:

Post a Comment