Monday, March 14, 2011

పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు


పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు



విశాఖ : విశాఖలోని ఏవీఎన్ కళాశాల సమీపంలో సోమవారం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకువెళ్లింది.ద ఈ ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా బస్సు బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


No comments:

Post a Comment