Thursday, November 8, 2012

పలువురు రూరల్ జిల్లానాయుకులు హర్సం వ్యక్తం చేస్తున్నారు......

జిల్లా కాంగ్రెస్ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి దక్కడం తో పలువురు రూరల్  మరియు గ్రేటర్ జిల్లానాయుకులు హర్సం వ్యక్తం చేస్తున్నారు ముక్యంగా జి వి ఎమ్ సి 56వ వార్డ్ మాజీ కార్పోరేటర్ దుళ్ళలక్శ్మిఆవార్డ్ఇన్ చార్జ్, దుళ్ళరామునాయుడు,గొన్నబొర్రయ్యనాయ్డు,(జిబినాయుడు), బొబ్బరనారయణరావు,అట్టాసన్యాసిఅప్పారావు కొలిపాక అప్పరావు, గొళ్ళవిల్లి శ్రీనువాసురావు,అప్పికొండ మహాలక్శ్మి నాయుడు ,సాలాపు వెంకటాప్పారావు,దాసరి విజయాదిత్య, సి హెచ్ రామారావు ,సక్సెస్ న్యూస్ ఎడిటర్ ఎమ్ ఎ రాజు (బాబు)లు హర్సం వ్యక్తం చేసారు, నగేష్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చోడవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీని నియమించారు. ధర్మశ్రీ 2004లో మాడుగుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకూ కొనసాగారు. 

No comments:

Post a Comment